Chapter 19

1 అపోల్లో కొరిందులో ఉన్నపుడు,జరిగిన విషయాలు.పౌలు మన్య ప్రాంతంలో సంచరించి వచ్చుచుండగా కొంతమంది శిస్యులు ఆయనకు ఎదురుపడినప్పుడు, 2 వారిని మీరు నమ్ముకొన్నపుడు పరిశుధాత్మను పొందితిరా అని అడుగా వారు పరిశుధాత్మ అను సంగతి మేము వినలేదని చెప్పిరి. 3 అప్పుడు పౌలు అలాగైతే "మీరు దేనిలోకి బాప్తిస్మము" పొందితిరి అని అడుగగా వారు "యోహాను బాప్తిస్మము" అని చెప్పిరి. అందుకు పౌలు "యోహాను తన 4 వెంనుక వచ్చు వానిలో అనగ,యేసులో విశ్వాసముంచాలని ప్రజలకు చెప్తూ మారుమనస్సు విషయమై బాప్తిస్మమిచ్చాడు అని చెప్పెను. 5 వారు ఆ మాటలు వినిన తరువాత ప్రభువైన యేసు నామం పేరట బాప్తిస్మము 6 పొందిరి.తరువాత పేతురు వారి మీద చేతులుంచగా, పరిశుధాత్మతో 7 నిండిన వారై భాషలలో మాట్లాడడం,ప్రవచించడం ప్రారంభించిరి.వారందరు సుమారు పన్నెండు మంది ఉండిరి. 8 తరువాత అతడు సమాజ మందిరములోకి వెళ్లి ప్రసంగిస్తూ,మాట్లాడుతూ,తర్కిస్తూ మూడు నెలలు గడిపెను.ఐతే కొందరు తమ హృదయాలను 9 కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి,జనసమూహం ఎదుట దేవుని మార్గాన్ని దూషిస్తూవచ్చారు.కాబట్టి అతడు 10 వారిని శిస్యులనుండి వేరుపరిచి, అనుదినము తురన్ను అనే అతని బడిలో విచారించుచు వచ్చెను.ఈ విధంగా జరిగిన తర్వాత ఆసియాలో వుండే వారందరు దేవుని వాక్యం విన్నారు. 11 అంతేగాక దేవుడు పౌలు చేత మహా అద్బుతకార్యాలను చేయించెను. అతని శరీరానికి తాకిన 12 చేతిగుడ్డలైన,నడికట్లయిన రోగుల దగ్గరకు వస్తే ఆరి రోగాలు వదిలిపోయాయి, దురాత్మలు కూడా వదిలి పోయాయి. 13 అప్పుడు దేశమంతా తిరిగే యూదు మాంత్రికులు కొంతమంది"పౌలు ప్రకటించే యేసు తోడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం"అని 14 చెప్పి,దుస్టాత్మలు ఉన్న వారి మీద యేసు నామాన్ని చెప్పడం మొదలుపేట్టారు.స్కెవ అనే ప్రధాన యజకుని కుమారులు ఏడుగురు కూడా ఈవిధముగా చేయుచుండెను. 15 .అందుకు ఆ ధూహతాత్మ "నాకు యేసు ఎవరో తెలిసి,పాల్ కూడా తెలుసు గాని,మీరెవరు"దిగింది. 16 .ఆ దుష్టాత్మ పుట్టినవాడు ఎరిగి వారిమీద పది లొంగదీవుకోవడంతో ఆ దుష్టాత్మ గెలిచింది.అందుహిత వారు గాయాలతో నగ్నంగా ఆ ఇంటినుండి పారిపోయారు. 17 .ఈ సంగతి ఎఫెసులో నివసింసీయుధుల గ్రీకు వారికి తెలిసినప్పుడు వరందరికి బయ్యారం కలిగింది కాబట్టి ప్రభువైన యేసు నమనికి ఘనత కలిగింది. 18 విశ్వసించిన వారందరు వచ్చి, తమ దుర్మాగ క్రియలను ఒప్పుకున్నారు.మంత్రిక 19 విద్యానభ్యసించే వారందరు తమ పుస్తకాలను తెచ్చి బహిరంగముగా వాటిని కాల్చివేసిరి.లెక్క చూసినప్పుడు వాటి 20 విలువ సుమారు యాబై వేల రూపాయలు ఆయెను. అంత ప్రభావ సహితముగా దేవుని వాక్యం వ్యాపించెను. 21 ఇది జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయ మార్గం గుండా యెరూషలేము వెళ్లాలని ఆలోచించి,"నేను అక్కడికి వెళ్లిన తరువాత రొమ్ నగరాన్ని కూడా 22 చూడాలి అని అనుకొనెను.అప్పుడు తిమోతి, ఎరస్తు అను ఇద్దరిని మాసిదోనియలో ఉంచి, తాను మాత్రం ఆసియాలో కొంతకాలం నిలిచిపోయెను. 23 ఆ దినములలో అక్కడ యేసు గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగెను.ఎలాగనగా,దేమిత్రి అనే ఒక 24 కంసాలి డయానా అనే ఒక దేవత వెండి విగ్రహాలను చేయిస్తు అక్కడివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.అతడు వారిని 25 ఆపని చేసే ఇతరులను పిలిచి,ఈ పని వలన మనకు మంచి ఆదాయం వస్తున్నదని,జీవనోపాధి కూడా ఉన్నది అని మీకు తెలుసు 26 అయితే ఈ పౌలు,చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని, ఏఫెసులోనే కాక ఆసియ అంతట చాలామంది ప్రజలను చెడ్డ త్రోవ పట్టించాడని మీరు విన్నారు,చూసారు కూడా.దీని వలన మన పని మీద ఆసక్తి తగ్గడమే 27 కాక, డయానా దేవత యొక్క ప్రభావం సకల లోకమంతా తగ్గి పోవునేమో అని నాకు భయం వేస్తుంది అని వారితో చెప్పెను. 28 వారు ఇది విని "ఎఫెసీయుల డయానా మహాదేవి " అని కేకలు వేసిరి.దానితో పట్టణం బహు గందరగోళంగా మారింది.వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన 29 మాసిదోనియకు చెందిన గాయిని అర్కిస్తారుని పట్టుకొని దొమ్మీగా అక్కడి నాటక శాలలోనికి ఈడ్చుకొని పోయెను. 30 పౌలు ఆ జనసమూహం దగ్గరికి వెల్లాలనుకుంటున్నాడు గాని శిస్యులు అతనిని వెళ్ళనియ్యలేదు. 31 అంతేకాక ఆసియ దేశం నుంచి కొందరు అధికారుల్లో అతని స్నేహితులు వర్తమానం పంపి "నీవు నాటక ప్రదర్శన శాలలోకి వెళ్లొద్దు" అని చెప్పారు. ఆ సభ గందరగోళంగా 32 ఉంది,అక్కడ ప్రజలు రకరకాలుగా అరుస్తూ వున్నారు.అసలు తామెందుకు అక్కడ గుమిగూడారో కొందరికి తెలియనేలేదు. 33 అయితే యూదులు అలెగ్జాండర్ ను ప్రజల ముందుకు నిలువ పెట్టినప్పుడు ,అలెగ్జాండర్ చేసైగ చేత వారికి సమాధానం చెప్పాలని చూసాడు.అయితే అతడు 34 యూదుడని అక్కడ ఉన్న వారికి తెలిసి ఉన్నది కాబట్టి, అందరూ కలిసి ఒక్కసారిగా రెండు గంటల సేపు "ఎఫెసీయుల డయానా మహదేవి" అని కేకలు వేశారు. 35 ఆ సమయములో ఆ ఊరి అధికారి జన సమూహాన్ని సమాదానపరచి ,"ఎఫెసీయులారా ఎఫెసు పట్టణం డయానా మహాదేవికి ఆకాశం నుండి పడిన 36 విగ్రహానికి ధర్మకర్త అని అందరికి తెలియును. ఈ విషయాలు నిజమైనవి కాబట్టి అందరూ సహనం వహించి ఏ విషయం లోను 37 తొందరపడకపోతే మంచిది మీరు ఈ వ్యక్తుల్ని తీసువచ్చారు కదా,వీరు గుడిని దొంగిలించారా?మన దేవతను అవమాన పరిచారా 38 దేమిత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద తప్పులు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతాయి,అప్పుడు అధికారులు ఒకరిపై ఒకరు 39 వ్యాజ్యం చెప్పవచ్చును. మీరు ఇతర విషయాలను చర్చించాలనుకుంటే అవి కేవలం క్రమసభ లొనే చేయవలెను మరియు అవి అక్కడే 40 పరిస్కారం అవుతాయి.మనం ఈ గందరగోళ విషయాలను గురించి చెప్పుకొదగ్గ కారణం ఏమి లేదు గనుక, ఈ రోజు జరిగిన అల్లరికి అధికారులు 41 విచారణ జరుపుతారేమో అని భయంగావుంది. ఈ విధముగా గుంపుకూడడానికి ఆగిన కారణం ఏమి చెప్పాలి? ని అక్కడున్న వారితో అనెను.అంతట సభ ముగిసింది.