16 1 విశ్రాంతి దినం అవోయిగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వోయి యేసు దేహానికి పూసతుకు సుగంధ ద్రవ్యాలు కొoడుసు . 2 ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఇoదేకే ఆయ యేసు సమాధి కిట్టకు వందేగేటి , 3 నంబూరు కోసం సమాధిని మూసివోట ఆ కేలున ఎదు దొర్లిచకు ?” అoడు ఒoడుతో ఒoడు సోన్నిగెట్టి ఇక్కిరు . 4 ఆయ వoదు సమాధిసాయి పాకంగాని ఆ బేరి కేలు పక్కకి దొర్లించి ఇక్కిరు . 5 ఆయ ఆ సమాధికోకు వోయి తెల్లటి దుస్తులు ధరించిoడ ఒoడు యువకుడు కుడి పక్కన కోదుండు ఇక్కిటము పాచు. అత్తా పాతు ఆయ నిర్ఘాంతపోసు. 6 అదు అయులతో ఇనా అడుసు, “బీతుకుమకుగో ! నిఘం వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును.దేవురు తిరిగి బతుకుసు . ఇట్టిల్లా. ఇదో దేవురున ఎంచన స్థలం ఇదే. 7 నిఘం వోయి దేవురు శిష్యులతో, పేతురుతో ఇన సోన్నుగో . “యేసు నిఘలకంటే ముందుగా గలిలయకోకు పోసు. దేవురు ముందుగానే సోన్ననట్టుగా నిoగు అట్టి పాకంగ” 8 ఆ స్త్రీలు బీతునుగేటి , వణుగేటి, ఆ సమాధి నుండి లగెత్తిగేటి వోడుసు. ఆయ బీతు వల్ల ఆయలకోరి ఆయ అoత వాసితుగిల్లా . 9 వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుగేటి ఇందేకే యేసు దిందు, అదు ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించుసు. 10 ఆమె, యేసుతో కలిసి ఇంధలయులు కిట్టకు పోసు . ఆయ దుఃఖిoచిగేటి, విలపిచేగేటి ఇక్కిరు . అప్పుడు ఆమె యేసు తిరిగి దించుoడు సంగతి అయులకు సోంచు. 11 యేసు మళ్ళీ పెగుచుండు, నను దేవురున పాతేండు సోంచు. కాని, ఆయ అతుము వాత నమ్మల్లా. 12 ఆ తరువాత ఆయలకోరి రోండలు శిష్యులు అసుకు గ్రామానికి నడుదువోయిoదికే దేవురు అయులకు వేరే రూపంకోరి కడిభుంచు. 13 ఆయ తిరిగి వోయి మిగిలిన వఅయులకు ఈ సంగతి సోంచు గానీ ఆయ నమ్ముల్లా . 14 ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేదుగేటి ఇందేకే యేసు ఆయలకు కడిబుందు. దేవురు తిరిగి బతికిన విషయం కొందరు సోన్నగాని శిష్యులు నమ్ముల్లా కాబట్టి ఆయ అపనమ్మకం, హృదయ కాఠిన్యం పుడుసు ఆయలను గద్దించుసు. 15 యేసు ఆయాలతో ఇనా అoడుసు, “నిఘం సర్వ లోకానికీ వోయి సృష్టికోరి అందేరుకు సువార్త ప్రకటిoచగో. 16 అత్తా నమ్మి బాప్తిసం పొందిడు ఆయ రక్షణ పొందిగకు. నమ్మని ఆయ శిక్ష అనుభవిoచకు. 17 నమ్మిడయల ద్వారా ఈ సూచక క్రియలు జరగకు, ఆయ నమ్ము పేరిట దయ్యాలను వోగామోతకు . పుది భాషలు వాసితాకు. 18 అసుకు కియిలతో విషసర్పాలను పుడుసుగకు. విషం కుడాసా ఆయలకు ఏ హానీ జరగమాదు. ఆయ రోగుల మేని అసుకు కియి ఎంచప్పుడు రోగులు బాగుబుగకు.” 19 ప్రభు యేసు ఆయాలతో వాసితన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించుసు. అట్టి యేసు దేవుని సోరు కియి వైపున కోదుండుక్కిరు. 20 ఆ తరువాత శిష్యులు బయలుదేరి అద్ధి ప్రాంతాలకూ వోయి యేసును ప్రకటించుసు. ప్రభువు ఆయలకు తోడై, ఆయ ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచుసు.