1
పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. వారు విని, ఒకే మనస్సుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. 'ప్రభూ, నీవు ఆకాశాన్నీ
2
భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు. యూదేతరులు ఎందుకు అల్లరి చేసారు?పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి
3
వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. 24వారు విని, ఒకే మనస్సుతో దేవునికిలా
4
గొంతెత్తి మొరపెట్టారు. 'ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ
5
యేసుని గురించి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడు.వారిని చాలా మంది నమ్మారు.బలవంతంగా వారిని ఖైదీలో
6
ఉంచారు.పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. 24వారు విని, ఒకే మనస్సుతో దేవునికిలా
7
గొంతెత్తి మొరపెట్టారు. 'ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ
8
పేతురు పరిశుధాత్మతో యాజకులు అధికారులు వారి దగ్గర ఉన్న వారిలో అందరూ
9
అక్కడ రక్షణ గురించి ప్రాధేయ పడ్డారు.అక్కడ ఉన్న
10
ప్రజలంతా యేసుని చూసి ఆశ్చర్యపడ్డారు.
11
ఇల్లు కట్టే రాయి ఆయనే,ఆ రాయి శిలా ఆధారం ,
12
ఎవరి వల్ల రక్షణ రాదు .వారు చదువులేని వారు అని ఆచర్యపడ్డారు.
13
ఆరు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి,వారు ఏసుతో ఉండేవారని గుర్తించారు. మనుషులను మనమే
14
చేదం?ఆయన ఇది జనాల్లోకి వెళ్లకుండా ,ఇకనుండి ఈ నామం నుండి ఎవరు వేరు చేయరు.
15
అధికారులు సభస్థలం నుండి
16
బయటికి వెళ్ళండి, అని వారికి ఆజ్ఞపించి తమలో తాము ఆలోచన
17
చేసుకున్నారు.మీరు యేసు నామంలో మాట్లాడకూడదు
18
,బోధించకూడదు అని వారితో చెప్పారు.
19
అందుకు పేతురు యోహాను వారికి 'దేవుని మాట మీ మాట కంటే వినడం న్యాయమేన మేము మేరే
20
చెప్పండి.మేము ఏమి విన్నమొ మీకు చెప్పకుండా జరిగిది ని జవాబిచ్చాడు.
21
ప్రజలందరూ దేవుడిని కొనియాడు తున్నారు .సభవరు ప్రజాలకు బయపడి ,వీరిని ఎలా
22
శిక్షచాలో తెలియక గట్టిగా బెదిరించి వదిలేసారు.ఆయన వయసు సుమారు నలబై ఏళ్ళు.
23
పేతురు యోహాను లు తమ సొంత వారి దెగ్గరికి వచ్చి ,ప్రధాన యాజకులు
24
,పేద్దాలు తమలో తాము అనుకుంటున్నారు.మీరు ఒకే మనసుతో వారు కలిసి మాట్లాడుకుంటున్నారు .
25
యూథేతరులు తమలో ఉహించుకుంటున్నారు.
26
ప్రజలు ఎందుకు ప్రభువు మీద లేచారు?భూరాజులు ఆయన మీదకి ఎందుకు వచ్చారు.
యూథేతరులు మనతో కలిసి ఇశ్రాయేలు ఒక్కటయ్యారు.
27
ఏమి జరగాలని నీవు కల్పించావు.నీ సేవకుడైన
28
హేరోధు,పొంతి ఫీలతూ.నీసేవకులు బహుదైర్యంగా నీ వాక్యం వారికి బోధించాలి.గాలని నీవు కల్పించావు.నీ సేవకుడైన హేరోధు,పొంతి ఫీలతూ.నీసేవకులు బహుదైర్యంగా నీ వాక్యం వారికి బోధించాలి.
29
ప్రభువు వారి బెదిరింపులు విని రోగులను బాగుచేయడానికి వెళ్ళాడు.వారు అక్కడ సమావేశం అవగానే చోటు
30
కనిపించింది.అప్పుడు వారు పరిశుధాత్మతో ధైర్యంగా వాక్యాన్ని బోధించారు.సమావేశం అవగానే చోటు
31
కనిపించింది.అప్పుడు వారు పరిశుధాత్మతో ధైర్యంగా వాక్యాన్ని బోధించారు.సమావేశం అవగానే చోటు కనిపించింది.అప్పుడు వారు పరిశుధాత్మతో ధైర్యంగా వాక్యాన్ని బోధించారు.
32
విశ్వసించినవారంత ఏకహృదయం ,ఏకాత్మ కలిగి ఉన్నారు.ఎవరు తన ఆస్థుపస్తుల్లో ఇది అనుకోలేదు.కలిగినదంత వారికి సమీష్టిగా
33
ఉంచుకున్నారు.అపోస్తులు ప్రభువైన యేసు పునరుత్నాని గురించి సాక్షమిచ్చారు.దైవ కృప అందరిని ఆవరించింది.
34
భూములు ఇళ్ళు ఉన్నవారంతా వాటిని అమ్మేసి ,ఆ డబ్బు అపోస్తూల పదాల దగ్గర
35
పెట్టారు.వారు ప్రతికరనికి అవసరం చెప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో కొదువ లేకపోయింది.
36
సై ప్రెస్ దివికి చెందిన యేసేపు అనే ఒక లెవియూనికి అపోస్తులు' బర్నబా' అనే పెరు పెట్టారు.ఆ
37
పేరుకు అర్ధం ఆదరణ పుత్రుడు.అతడు తనకు ఉన్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి ఆపోస్తుల పాదాల దగ్గర పెట్టారు.